జగన్మోహన్ రెడ్డికి ఉన్న ప్రజాదరణను ఓర్వలేకే కూటమి ప్రభుత్వం కక్ష రాజకీయాలు చేస్తోందన్నారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ . లిక్కర్ స్కామ్కు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవన్నారు. జగన్ను ఇబ్బంది పెట్టాలనే ధోరణితోనే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశరని ఆరోపించారు. తన హయాంలో ముడుపులు తీసుకున్నాడని అబద్దపు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.