గ్రామ దేవతలకు గంగ జలాలతో జలాభిషేకం..
NEWS Jul 20,2025 09:34 pm
వానాకాలం సీజన్ ప్రారంభమై నెల రోజులు గడుస్తున్న ఇప్పటి వరకు వర్షాలు కురవకపోవడంతో రైతులు బారీ వర్షాలు కుర వాలని బాసరలోని మైలాపూర్ గ్రామ రైతులు గ్రామ దేవతలకు గంగా జలాలతో జలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు ఆ వరుణ దేవున్ని వేడుకుంటూ సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని గోదావరి నీటిని తీసుకువచ్చి గ్రామదేవతలకు అభిషేకం, అర్చన పూజలు చేసి రైతులు తమ మొక్కులను తీర్చుకున్నారు...