వడ్డాదిలో సుపరిపాలన తొలి అడుగు
NEWS Jul 20,2025 02:39 pm
అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం వడ్డాది గ్రామంలోని 167వ బూతులో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు దొండ నరేష్, కోరుకొండ గురుమూర్తి, దొండ రమేష్, ఆక్కిరెడ్డి కనకరాజు, కార్యకర్తలు ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు.