వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టును బీజేపీ స్వాగతిస్తోంది: సాదినేని యామిని శర్మ
NEWS Jul 20,2025 08:21 am
ఏపీలో మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టును బీజేపీ స్వాగతించింది. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టును బీజేపీ స్వాగతిస్తున్నట్లు ఆ పార్టీ జాతీయ మండలి సభ్యురాలు సాదినేని యామిని శర్మ అన్నారు.ఈ చర్య మన ప్రభుత్వం, ముఖ్యంగా పోలీసు శాఖ నిబద్ధతను స్పష్టం చేస్తుంది అని ఆమె అన్నారు.