అన్నదమ్ముల మాటలు అబద్దాలు
NEWS Jul 20,2025 12:31 am
రాజగోపాల్ రెడ్డి, వెంకట్ రెడ్డి మాటలు అన్ని బ్లాక్మెయిల్ స్టేట్మెంట్లే ఉంటాయని అన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. పార్టీ ఉంటేనే బ్రతుకుతారు లేదంటే బ్రతకరు అన్నారు. కేవలం పదవుల కోసమే ఆరాటమని, వీరికి ప్రజలపై మమకారం లేదన్నారు. వీళ్లు మాట మీద నిలబడే మనుషులు కాదన్నారు. ఇప్పటికే ప్రజల్లో విశ్వాసం కోల్పోయారని, అయినా మారడం లేదన్నారు .