ఈవీఎం గోదాంను సందర్శించిన కలెక్టర్ రాజర్షి షా'
NEWS Jul 19,2025 03:13 pm
ప్రతి నెల తనిఖీలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శాంతి నగర్ EVM గోదాంను జిల్లా పాలనాధికారి రాజర్షి షా శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి రిజిస్టర్లను పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈవీఎం గోదాం పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు..