అవగాహన కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేయాలని వినతి
NEWS Jul 19,2025 05:27 pm
ఈనెల 22న నిర్మల్ లోని టీఎన్జీవో భవన్లో మానవ హక్కుల కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించే అవగాహన కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేయాలని ఆ కమిషన్ జిల్లా కమిటీ చైర్మన్ మహమ్మద్ ఇమ్రాన్ అన్నారు.. ఈ మేరకు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ కు వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమానికి జాతీయ, రాష్ట్రస్థాయి, జిల్లా అధికారులు పాల్గొంటున్నారని వారు తెలిపారు.