కనిగిరిలో మొక్కలను నాటిన ఎమ్మెల్యే ఉగ్ర
NEWS Jul 19,2025 10:01 am
పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మొక్కలను నాటాలని కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి అన్నారు. కనిగిరిలో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం లో భాగంగా మానవహారం నిర్వహించారు. కొత్తూరు వద్ద నేషనల్ హైవే లో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ , కమిషనర్ స్థానిక టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.