రుణాలను సద్వినియోగం చేసుకోవాలి
NEWS Jul 19,2025 06:41 am
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న రుణాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మహేష్ రెడ్డి సూచించారు. నిర్మల్లో నిర్వహించిన ఐకేపీ మహిళా శక్తి సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. 24 మంది సభ్యులకు రూ.16.97 లక్షల బీమా చెల్లింపు చెక్కును అందజేశారు.. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, అధికారులు పాల్గొన్నారు.