కాంగ్రెస్ లో చేరిన జడ్చర్ల మున్సిపల్ చైర్మన్
NEWS Jul 18,2025 05:35 pm
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో జడ్చర్ల మున్సిపల్ చైర్మన్, కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి తో పాటు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాబోయే రోజుల్లో అన్ని పార్టీలు జడ్చర్ల నియోజకవర్గంలో ఖాళీ కావడం ఖాయమన్నారు.