APలో మార్కెట్ కమిటీ చైర్మన్ల నియామకం
NEWS Jul 18,2025 06:00 am
ఏపీ సర్కార్ రెండో విడత నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది. 66 అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలు ఖరారు చేయగా ఇందులో జనసేన నుంచి 9, బీజేపీ నుంచి 4 ఛైర్మన్లుగా అవకాశం కల్పించింది. 66 ఛైర్మన్ పదవుల్లో 17 మంది బీసీలకు, 10 మంది ఎస్సీలకు, 5 మంది ఎస్టీలకు, 5 మంది మైనార్టీలకు చోటు దక్కింది. ఎక్కువగా 35 చోట్ల మహిళలకు ఛాన్స్ దక్కడం విశేషం.