మాదక ద్రవ్యాల నియంత్రణకు చర్యలు
NEWS Jul 17,2025 11:44 pm
నిర్మల్ జిల్లాను మాదక ద్రవ్యాల రహితంగా మార్చేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అభిలాష అభినవ్ జిల్లా ఎస్పీ జానకి షర్మిలను ఆదేశించారు. ఇప్పటివరకు 73 కేసులో నమోదు కాగా 145 మళ్లీ అరెస్టు అయ్యారని చెప్పారు. 525 కేజీలకు పైగా గంజాయి సీజ్ చేసినట్లు అన్నారు. పాఠశాలల సమీపంలో గుట్కా , సిగరెట్ల విక్రయాలు నిర్దేశించనున్నట్లు తెలిపారు. జిల్లాలో మదక ద్రవ్యాల పై తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు.