ఇందిరమ్మ ఇళ్లపై నేడు సీఎం రేవంత్ సమీక్ష
NEWS Jul 17,2025 09:39 am
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు ఉదయం 10 గంటలకు సచివాలయంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సమీక్ష నిర్వహిస్తున్నారు. గ్రామీణ, పట్టణ పేదలకు ఇళ్లు కల్పించే పథకం అమలులో ఆలస్యాలు, నిధుల వినియోగంపై అధికారులతో చర్చిస్తారు. ఈ సమీక్షలో రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలపై కూడా దృష్టి సారిస్తారు.