బీసీ రిజర్వేషన్లపై సీఎం రేవంత్ నేడు ప్రధానిని కలిసే అవకాశం
NEWS Jul 17,2025 09:36 am
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుసే అవకాశం ఉంది. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై చర్చించేందుకు ఈ సమావేశం జరిగే అవకాశం ఉంది. రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులపై కేంద్ర మద్దతు కోసం రేవంత్ ఢిల్లీలో ఉన్నారు.