మధ్యవర్తిత్వంపై కనిగిరిలో అవగాహన ర్యాలీ
NEWS Jul 17,2025 11:50 pm
మధ్యవర్తిత్వంపై న్యాయవాదులు, పోలీసులు, పారా లీగల్ వాలంటీర్లు, ప్రజలు అవగాహన కలిగి ఉండాలని కనిగిరి జడ్జి రూపశ్రీ కోరారు. బుధవారం జిల్లా న్యాయసేవాధికార సంస్థల ఆదేశాల మేరకు మధ్యవర్తిత్వంపై పట్టణంలోని స్థానిక పామూరు బస్టాండ్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు నిర్వహించారు. ఆమె మధ్యవర్తిత్వం,వాటివల్ల కలిగే ప్రయోజనాలు, ఆవశ్యకత వంటి అంశాలపై అవగాహన కల్పించారు.