ఆడుదాం ఆంధ్రా' పోటీలపై విచారణ పూర్తి
NEWS Jul 16,2025 11:18 am
గత జగన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్రా పోటీలపై కూటమి సర్కార్ ఏర్పాటు చేసిన విజిలెన్స్ విచారణ పూర్తయింది. వారం రోజుల్లో డీజీపీకి నివేదిక ఇవ్వనున్నారు. నాసిరకం స్పోర్ట్స్ కిట్లు కొనుగోలు చేసినట్లు నిర్ధారించింది. విజేతలుగా వైసీపీ కార్యకర్తలను ప్రకటించినట్లు తేల్చింది.