భట్టికి బీజేపీ చీఫ్ లీగల్ నోటీసులు
NEWS Jul 15,2025 08:34 pm
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు లీగల్ నోటీసులు పంపించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు. వేముల రోహిత్ హత్యకు తాను కారణమని భట్టి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. పూర్తిగా నిరాధారమని పేర్కొన్నారు. 3 రోజుల్లోగా క్షమాపణలు చెప్పాలని, లేక పోతే రూ. 25 లక్షల పరువు నష్టం దావా వేస్తానని వార్నింగ్ ఇచ్చారు. దీనిపై ఇంకా స్పందించ లేదు భట్టి విక్రమార్క.