మేం గీత దాటితే కథ వేరేగా ఉంటుంది
NEWS Jul 15,2025 07:35 am
రణరంగాన్ని కోరుకుంటున్నావా చంద్రబాబూ అంటూ ప్రశ్నించారు వైయస్ఆర్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణా రెడ్డి. తాము గీత దాటడం లేదు కాబట్టి సరి పోయిందని, లేక పోతే కథ వేరేగా ఉండేదన్నారు. ఒకవేళ గీత దాటితే వైయస్ జగన్ పర్యటనల్లో గొడవ చేయడానికి వచ్చిన వారు బతికే పరిస్థితి ఉండదన్నారు. బహుశా ఈ మాట అన్నారని కేసు పెడతారేమో అంటూ ఎద్దేవా చేశారు.