పారుపల్లి కశ్యప్ తో సైనా నెహ్వాల్ కటీఫ్
NEWS Jul 14,2025 05:37 pm
ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ సంచలన నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియా వేదికగా తన భర్త బ్యాడ్మింటన్ ఆటగాడు పారుపల్లి కశ్యప్ తో విడి పోతున్నట్లు తెలిపింది. ఈ ఇద్దరూ కలిసి ఏడేళ్ల కిందట పెళ్లి చేసుకున్నారు. ఎందుకు విడి పోతున్నామనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు సైనా, కశ్యప్.