యూనియన్ అభివృద్ధికి పాటుపడతా- ప్రేమ్
NEWS Jul 15,2025 06:32 am
అనంతగిరి మండలంలోని బొర్రా ట్రైబల్ టాక్సీ ప్రెసిడెంట్ కోసం జరిగిన ఎన్నికలో డుంబరి శ్యామ్ కుమార్పై గరం ప్రేమ్ కుమార్ విజయం సాధించారు. ఈ యూనియన్లో మొత్తం 91 మంది సభ్యులు ఉండగా శ్యామ్కు 42 ఓట్లు రాగా, ప్రేమ్కు 49 ఓట్లు పోలయ్యాయి. యూనియన్ అభివృద్ధికి తన శాయశక్తుల యత్నిస్తానని నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు తెలిపారు.