యువతను మోసం చేస్తున్న కూటమి సర్కార్
NEWS Jul 15,2025 06:40 am
ఏడాది కాలంగా యువతకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం మోసం చేస్తున్నదని కనిగిరి వైసీపీ ఇంచార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ విమర్శించారు. పెద్ద చర్లపల్లి లో విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని ఇవ్వకుండా చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు.