దేశవ్యాప్తంగా రైళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయం
NEWS Jul 14,2025 12:40 pm
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 74,000 బోగీలు, 15,000 లోకోమోటివ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల భద్రత కోసం ప్రతి బోగీలో 4 కెమెరాలు, ప్రతి లోకోమోటివ్లో 6 కెమెరాలు అమర్చనున్నారు. ఇది నేరాల నిరోధానికి, గోపనీయతను కాపాడుతూ సాధారణ ప్రాంతాల్లో మాత్రమే ఏర్పాటు చేయబడుతుంది.