81 మంది జూనియర్ లెక్చరర్లకు పదోన్నతి
NEWS Jul 14,2025 04:12 am
తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలలో పని చేస్తున్న 81 మంది జూనియర్ లెక్చరర్లకు పదోన్నతి కల్పించంది. వీరిని ప్రిన్సిపాల్స్ గా ఛాన్స్ ఇచ్చింది. నాంపల్లి లోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహించ నున్నారు. తమకు పదోన్నతి కల్పించడం పట్ల జూనియర్ లెక్చరర్లు సంతోషం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.