స్కూల్ గదులను ప్రారంభించిన మంత్రి
NEWS Jul 13,2025 11:06 pm
అమరచింత మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదులను మంత్రి వాకిటి శ్రీహరి, కల్లు గీత సంఘం చైర్మన్ నాగరాజ్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వసతులను కల్పించడానికి తన వంతు కృషి ఉంటుందని, ప్రతి ఒక్కరూ విద్యార్థులకు మంచి భవిష్యత్ ను అందించే ప్రయత్నం చేయలన్నారు. కార్యక్రమంలో నాయకులు, అధికారులు పాల్గొన్నారు.