తమిళనాడులో గూడ్స్ రైలు అగ్ని ప్రమాదం
NEWS Jul 13,2025 10:37 am
తమిళనాడులోని తిరువళ్లూరు సమీపంలో గూడ్స్ రైలులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 8 బోగీలకు మంటలు వ్యాపించాయి. 52 బోగీల ఆయిల్ ట్యాంకర్లు కలిగి ఉంది రైలు. మిగతా బోగీలలో ఆయిల్ ఉండడంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు ఫైర్ ఇంజన్ అధికారులు.