స్కూల్ విద్యార్థిని అదృశ్యం
NEWS Jul 12,2025 08:58 pm
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులోని చందన థియేటర్ సమీపంలో నివాసం ఉంటున్న రేష్మ (12) అదృశ్యమైంది. స్కూల్కు వెళ్తునాన్నని చెప్పిన వెళ్లిన తన కూతురు మూడ్రోజులైనా ఇంటికి రాలేదని ఆమె తల్లి రజియా తెలిపారు. స్థానిక హెచ్ఎం హైస్కూల్లో ఆమె చదువుతోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.