సీఎంఆర్ డెలివరీ ప్రక్రియను వేగవంతం చేయండి
NEWS Jul 12,2025 09:38 am
సీఎంఆర్ డెలివరీ ప్రక్రియను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ రైస్ మిల్లర్లను ఆదేశించారు. రైస్ మిల్లర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. జిల్లాలో మొత్తం 32,200 టన్నుల సన్న వరి ధాన్యాన్ని మిల్లింగ్ చేసి, జులై 27వ తేదీలోపు ప్రభుత్వానికి అందజేయాలని అదనపు కలెక్టర్ సూచించారు.