లార్డ్ టెస్టులో భారత క్రికెటర్ పంత్కు గాయం
NEWS Jul 11,2025 11:17 am
లార్డ్స్ టెస్ట్ మొదటి రోజు భారత వికెట్కీపర్ రిషబ్ పంత్కు వేగవంతమైన డైవ్లో గాయం అయ్యింది. 34వ ఓవర్లో జస్ప్రీత్ బుమ్రా బంతిని అడ్డుకోవడంలో ఎడమ చేతి వ్రేళ్ళకు గాయం చేసుకున్నాడు. వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న ఆయన స్థానంలో ధ్రువ్ జ్యూరెల్ వికెట్కీపింగ్ చేస్తున్నాడు.