జనమంతా గులాబీ జెండా వైపే -RSP
NEWS Jul 11,2025 04:19 am
కాంగ్రెస్ సర్కార్ ఎంతగా కుట్రలకు తెర తీసినా, అక్రమ కేసులు బనాయించినా గులాబీ పార్టీ శ్రేణులు వెనక్కి తగ్గరని స్పష్టం చేశారు ఆ పార్టీ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మల్లాపూర్ లో పార్టీ ఆఫీసును ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, ఎల్ రమణ, జిల్లా పార్టీ అధ్యక్షుడు విద్యాసాగర్ రావుతో కలిసి ప్రారంభించారు. దేశంలోనే ఎక్కడా ఏ పార్టీకి లేనంత క్యాడర్ ఒక్క బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉందన్నారు ఆర్ఎస్పీ. పాలన చేతకాని వాళ్లకు ప్రశ్నించే హక్కు లేదన్నారు.