మాజీ ఎంపీ విజయ సాయి రెడ్డికి సిట్ నోటీసులు మరోసారి జారీ చేసింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈ నెల 12న శనివారం ఉదయం 10 గంటలకు విజయవాడ లోని తమ కార్యాలయంలో విచారణకు రావాలని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా ఇదివరకే లిక్కర్ స్కామ్ కేసులో విజయసాయి రెడ్డిని ప్రశ్నించింది సిట్.