నేటి ముఖ్యాంశాలు
NEWS Jul 11,2025 07:12 am
▪️నేడు సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకోనున్న గవర్నర్ జిష్ణుదేవ్, మంత్రి పొన్నం
▪️పంచాయతీ రాజ్ చట్ట సవరణకు తెలంగాణ కేబినెట్ ఆమోదం
▪️అమరావతిలో నేడు ప్రపంచ జనాభా దినోత్సవ తొలి సదస్సు.. సీఎం చంద్రబాబు హాజరు
▪️జనగణన-2027కు ఏపీ ప్రభుత్వం ఆమోదం
▪️సూర్యాపేట జిల్లాలో నేడు మంత్రులు ఉత్తమ్, అడ్లూరి లక్ష్మణ్ పర్యటన
▪️నేడు ఇరిగేషన్ ప్రాజెక్టులపై పవర్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న బీఆర్ఎస్ నేత హరీష్రావు
▪️ఏపీః లిక్కర్ స్కామ్ కేసులో 12న హాజరు కావాలని విజయసాయిరెడ్డికి నోటీసులు
▪️సత్తెనపల్లి పోలీస్స్టేషన్కు నేడు అంబటి రాంబాబు, విడుదల రజిని, అప్పిరెడ్డి
▪️ప్రకాశంః కొండపిలో నేడు వైసీపీ విస్తృతస్థాయి సమావేశానికి హాజరుకానున్న రోజా, అనిల్
▪️కూకట్పల్లి కల్తీ కల్లు కేసులో ఆరుగురు అరెస్ట్
▪️ఏపీః నేడు సిట్ ముందుకు లిక్కర్ స్కామ్ కేసులో గతంలో ఎక్సైజ్ స్పెషల్ ఆఫీసర్గా ఉన్న రజత్ భార్గవ్
▪️ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా నేడు సిట్ ముందు హాజరుకానున్న బండి సంజయ్ డ్రైవర్
▪️హర్యానాః గురుగ్రామ్లో టెన్నిస్ ప్లేయర్ రాధిక దారుణ హత్య
▪️గుజరాత్ః వడోదర వంతెన కూలిన ఘటనలో 16కు చేరిన మృతులు.. నలుగురు ఇంజనీర్లపై వేటు
▪️17 దేశాల పార్లమెంట్లలో ప్రసంగించి అరుదైన రికార్డు నమోదు చేసిన ప్రధాని మోదీ
▪️నేడు ఒడిశాలో మల్లిఖార్జున్ ఖర్గే, రాహుల్ టూర్
▪️మహారాష్ట్రలో భారీ వర్షాలు.. ఉప్పొంగుతున్న గోదావరి.. మేడిగడ్డ, ధవళేశ్వరం ప్రాజెక్టులకు వరద పోటు
▪️టీసీఎస్ త్రైమాసిక నికరలాభం రూ.12,760 కోట్లు
▪️గాజాపై ఇజ్రాయెల్ దాడులు..55 మంది మృతి
▪️వింబుల్డన్ మహిళల ఫైనల్లో అమండా అలిసిమోవా
▪️లార్డ్ టెస్టులో భారత క్రికెటర్ పంత్కు గాయం