రైల్వే నిర్మాణ పనులు పరిశీలించిన ఎంపీ
NEWS Jul 11,2025 06:25 am
కనిగిరి మండలంలోని కలగట్ల వద్ద జరుగుతున్న రైల్వేస్టేషన్ నిర్మాణ పనులను ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని రైల్వే అధికారులకు సూచించారు.