అరటి పండ్లు కొనుగోలు విషయంలో ప్రవర్తించిన ఓ యువకుడికి చెప్పుతో దేహ శుద్ధి
NEWS Jul 10,2025 11:59 pm
పెద్దపల్లి: జిల్లా కేంద్రంలో అరటి పండ్లు అమ్మే రాజేశ్వరి అనే మహిళపై ఓ యువకుడు దురుసుగా ప్రవర్తించడంతో చెప్పు దెబ్బలతో సమాధాన మిచ్చింది. అరటి పండ్లు కొనడానికి వచ్చిన యువకుడు దురుసుగా ప్రవర్తించడంతో ఆగ్రహం చెందిన ఆమె యువకుడిని చెప్పుతో కొట్టింది. అనంతరం స్థానికులు కూడా అతడిని మందలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ యువకుడిని స్టేషన్ కు తరలించారు.