గాజాపై ఇజ్రాయెల్ దాడి..40 మంది మృతి
NEWS Jul 10,2025 06:22 am
గాజాపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో దాదాపు 40 మంది మృతి చెందారు. ఇందులో 16 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. హమాస్ టార్గెట్గా ఈ దాడులు నిర్వహించినట్లు ఇజ్రాయెల్ పేర్కొంది.