భారత్, ఇంగ్లండ్ మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభంకానుంది. సిరీస్ 1-1తో సమం కాగా, బుమ్రా తిరిగి జట్టులోకి రావడంతో భారత్కు బలం చేకూరనుంది. ఎలాగైనా ఈ మ్యాచ్లో విజయం సాధించి సిరీస్పై పట్టు సాధించాలని ఇరు జట్లు ధృడ నిశ్చయంతో ఉన్నాయి.