సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ భేటీ
NEWS Jul 10,2025 06:30 am
CM రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో కేబినెట్ సమావేశం జరుగనుంది. గత 18 సమావేశాల నిర్ణయాలపై సమీక్ష, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరిగే అవకాశం ఉంది. అధికారులు కీలక నివేదికలు సమర్పించనున్నారు.