ఐపీఎల్ టికెట్ల దందాలో మరికొందరు అరెస్ట్
NEWS Jul 10,2025 09:44 am
ఐపీఎల్ టికెట్ల వ్యవహారంలో ఇప్పటికే హెచ్ సీ ఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావును అరెస్ట్ చేయగా తాజాగా మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. సుశీల్ కంటే, జనార్దన్ రావు, కోశాధికారి శ్రీనివాస రావు, మాజీ మంత్రి కృష్ణ యాదవ్ తమ్ముడు , మరదలిని కూడా అరెస్ట్ చేశారు. నిందితులపై 406, 409, 403, 468, 471, 420 సెక్షన్ల కింద సీబీఐ కేసు నమోదు చేసింది.