కిడ్నీ బాధితునికి సత్య పరామర్శ
NEWS Jul 10,2025 11:59 pm
ప్రకాశం జిల్లా మరిపూడి మండలం వెంకట కృష్ణాపురంలో రాష్ట్ర మారి టైం బోర్డ్ చైర్మన్ దామచర్ల సత్య పర్యటించారు. గ్రామంలోని, గడపగడపకు తిరిగి సమస్యలు తెలుసుకున్నారు. ఈ ఏడాదిగా కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రజలకు ఆయన వివరించారు. అదే గ్రామానికి చెందిన రవి అనే కిడ్నీ బాధితుని ఇంటికి వెళ్లి పరామర్శించారు దామచర్ల సత్య.