జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై కేఏ.పాల్ కీలక ప్రకటన
NEWS Jul 09,2025 03:01 pm
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ బీసీ నేతలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతోందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ బలహీనంగా ఉందని, ఆ పార్టీ నేతలు ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో ప్రజలకు నిజ రాజకీయాలను చూపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.