కవిత 17న రైల్ రోకో హెచ్చరిక
NEWS Jul 09,2025 03:04 pm
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించకపోతే జూలై 17న రైల్ రోకో నిర్వహిస్తామని కేంద్రాన్ని హెచ్చరించారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ప్రణాళిక చేస్తున్నట్లు తెలిపారు.