చిరు వ్యాపారులతో ఎమ్మెల్యే జనార్ధన్ చిట్చాట్
NEWS Jul 09,2025 09:00 pm
ఒంగోలు నగరంలోని 30, 32వ డివిజన్లలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరు వ్యాపారులతో ఆయన ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలు ఏమేం అందుతున్నాయో ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు తూము సుబ్బారావు పాల్గొన్నారు