గుజరాత్ సర్కార్పై కేటీఆర్ ఫైర్
NEWS Jul 09,2025 03:17 pm
గుజరాత్లో మరో వంతెన కుప్పకూలిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. ఆనంద్ జిల్లాలో మహీసాగర్ నదిపై వంతెన కుప్పకూలడంతో 10 మంది మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గుజరాత్ ప్రభుత్వ వైఫల్యానికి ఈ ఘటన నిదర్శనమని విమర్శించారు.