పామూరు పట్టణంలోని స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను పామూరు సిఐ భీమా నాయక్ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడారు. భోజన వసతి ఎలా ఉందని విద్యార్థులతో అడిగి తెలుసుకున్నారు. అనంతరం 4 సీలింగ్ ఫ్యాన్ లను పాఠశాల ప్రధానోపాధ్యారాలకు అందజేశారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకోవాలని ఆయన కోరారు.