72 సంస్థలకు 947 ఎకరాలు కేటాయింపు
NEWS Jul 08,2025 07:47 pm
అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష చేపట్టారు. ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల నిర్మాణాలకు కేటాయించిన భూములపై చర్చించారు. 72 సంస్థలకు 947 ఎకరాలు సీఆర్డీఏ కేటాయించిందని, అనుమతుల విషయంలో ఎలాంటి జాప్యం ఉండదని స్పష్టం చేశారు. ఒకవేళ జాప్యం జరిగితే తనను సంప్రదించాలని స్పష్టం చేశారు.