మహిళా సంఘాలకు రుణాల పంపిణీ
NEWS Jul 08,2025 06:14 pm
మహబూబాబాద్ నియోజకవర్గంలో దాదాపు రూ.100 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మంత్రులు పొంగులేటి, కోమటిరెడ్డి, పొన్నం, సీతక్క, కొండా సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్బంగా మహిళా స్వయం సహాయక సంఘాలకు రుణాలు పంపిణీ చేశారు. తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తోందన్నారు భట్టి.