జగన్పై మంత్రి లోకేష్ తీవ్ర ఆరోపణలు
NEWS Jul 07,2025 12:44 pm
వైఎస్ జగన్పై మంత్రి నారా లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ హింసకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. తన హయాంలో 164 మంది టీడీపీ కార్యకర్తల మరణాలకు జగన్ కారణమని, ఆయన తండ్రి కాలంలోనూ హింస జరిగినట్లు పేర్కొన్నారు. జగన్కు భయపడేదే లేదన్న లోకేష్, రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.