వరంగల్లో నేడు గవర్నర్ జిష్ణుదేవ్ పర్యటన
NEWS Jul 07,2025 04:06 am
తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నేడు వరంగల్లో పర్యటించనున్నారు. కాకతీయ యూనివర్సిటీ 23వ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా స్థానిక సంస్కృతి, అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలిస్తారు. జిల్లా అధికారులు, పౌర సమాజ నాయకులతో గవర్నర్ సమావేశమవుతారు.