బ్రిక్స్ సదస్సులో పాల్గొన్న మోదీ
NEWS Jul 06,2025 10:18 pm
బ్రెజిల్లో రియో డి జనీరోలో జరిగిన బ్రిక్స్ సదస్సుకు హాజరయ్యారు ప్రధాని మోదీ. ప్రపంచ శాంతి, గ్లోబల్ గవర్నెన్స్, సంస్కరణలపై చర్చలు జరిపారు. ఈ సందర్బంగా పీఎం ప్రసంగించారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉందన్నారు. భారత్ ప్రపంచ శాంతి కోసం కృషి చేస్తుందని చెప్పారు.