వైసీపీకి షాక్..కీలక నేతలకు నోటీసులు
NEWS Jul 06,2025 05:29 pm
మాజీ సీఎం వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటన ఘటనలో 113 మంది వైసీపీ నేతలకు నోటీసులు జారీ చేశారు పల్నాడు జిల్లా పోలీసులు. పీడీపీపీ యాక్ట్ నమోదు చేశామన్నారు. అనుమతి లేకుండా ర్యాలీ, డీజే సౌండ్ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. గత నెల 18న సత్తెనపల్లిలో పర్యటించారు. పట్టణ పోలీస్ స్టేషన్కు విచారణకు రావాలంటూ ఆదేశించారు.