టిడ్కో ఇళ్లు త్వరలో అందజేత
NEWS Jul 06,2025 09:04 pm
ఒంగోలులోని 47వ డివిజన్, 48వ డివిజన్ చంద్రయ్య నగర్లో ఎమ్మెల్యే జనార్ధన్ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. నగరంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను త్వరలో లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.